Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని అన్నదాత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్ఆర్సిపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్

Singanamala, Anantapur | Sep 7, 2025
ఈనెల 12వ తేదీన నిర్వహించబోయే అన్నదాత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్ఆర్సిపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి తెలిపారు. సింగనమల మండల కేంద్రంలోని ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల సమయంలో పోస్టర్లను ఆవిష్కరించి వారు మాట్లాడారు. రైతాంగ సంవత్సరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us