ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సన్నిహితులతో కలిసి శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు ముందుగా పద్మావతి అతిధి భవనం వద్ద ఓ ఎస్ డి సత్రి నాయక ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.