Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: కమలపాడు లో చెట్లను నరికి వేసిన గుర్తుతెలియని వ్యక్తులు: విచారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారులు

India | Aug 25, 2025
యాడికి మండలం కమలపాడు గ్రామంలోని గ్రామ కంఠానికి సంబంధించిన చెట్లను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశారు. గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు సోమవారం కమలపాడు గ్రామానికి వెళ్లారు. చెట్లు నరికి వేసిన వారిపై ఆరా తీశారు. చెట్లు నరికివేత ఘటనపై గ్రామంలోనే విచారణ చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us