Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: సరైన అవగాహనతోనే హెచ్ఐవి ని పూర్తిగా నిర్మూలించగలం : రాజమండ్రిలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి

India | Sep 10, 2025
సరేనా అవగాహనతోనే హెచ్ఐవి ని పూర్తిగా నిర్మించగలమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. హెచ్ఐవి పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దిశా ఆధ్వర్యంలో బుధవారం ఫైవ్ కే రెడ్ రన్ నిర్వహించారు. కలెక్టర్ బంగారం నుంచి ఇస్కాన్ ఆలయం వరకు జరిగిన ఈ పరుగును కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వైద్య సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us