Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: రెండో ANMలను జీవో నెం.16లో చేర్చి రెగ్యులర్ చేయాలని సీఎంను కోరిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని

Kothagudem, Bhadrari Kothagudem | Aug 30, 2024
రాష్ట్రంలో వివిధ హాస్పిటల్ లో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి 10 సమస్యలతో కూడిన ప్రతి పత్రాన్ని అందజేశారు. పంజాబ్, మణిపూర్, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో రెండవ లను వర్ణం చేశారని గుర్తు చేశారు. జీవో నెంబర్ 16 లో చేర్చి ఎలాంటి రాత పరీక్షలు లేకుండా వారందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం ను కోరారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us