Download Now Banner

This browser does not support the video element.

ములుగు: వాజేడు బోగత జలపాతానికి పర్యాటకు ల సందడి

Mulug, Mulugu | Aug 24, 2025
ములుగు జిల్లాలోని బొగత జలపాతానికి వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జలపాతం వరద ఉద్ధృతి తగ్గడంతో అటవీ శాఖ అధికారులు నేడు ఆదివారం రోజున స్విమ్మింగ్ పూల్లోకి దిగేందుకు అనుమతి కల్పించారు. దీంతో పర్యాటకులు ఈత కొడుతూ, సెల్ఫీలు దిగుతూ, ఎంజాయ్ చేస్తున్నారు. అటవీ అధికారులు చెప్పిన సూచనలు పాటించాలని, నిబంధనలను అతిక్రమించొద్దని రేంజర్ చంద్రమౌళి సూచించారు. లోతులోకి వెళ్లొద్దని ఆయన కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us