Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: ట్రంప్ కు దాసోహమంటున్న మోడీ సంయుక్త కిసాన్ మోర్చా నేతలు

Khammam Urban, Khammam | Sep 10, 2025
అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆంక్షలకు మోడీ తలొగ్గి దాసోహమంటున్నాడని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఆరోపించారు. వ్యవసాయ రంగ ఉత్పత్తులు ముఖ్యంగా పత్తి దిగుమతి పై సుంకాన్ని రద్దు చేయడం భారతదేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సదస్సు ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us