Download Now Banner

This browser does not support the video element.

భిక్కనూర్: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి బిక్కనూరులో భిక్కనూరు సిఐ సంపత్ కుమార్

Bhiknoor, Kamareddy | Aug 26, 2025
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల సీఐ సంపత్ కుమార్ సూచించారు.మంగళవారం బిక్కనూర్లో పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒకరు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. నిమజ్జనం రోజు డీజీలు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us