Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Asifabad, Komaram Bheem Asifabad | May 22, 2025
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం ఫస్ట్ ఇయర్ పరీక్ష.. మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాలో సప్లమెంటరీ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 1348 మంది, సెకండ్ ఇయర్ పరీక్షకు 709 మంది విద్యార్థులు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us