Download Now Banner

This browser does not support the video element.

దేవరకొండ: వంగూర్: గ్రామాలను అభివృద్ధి చేయకుండా బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్

Devarakonda, Nalgonda | Aug 24, 2025
నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో విఆర్ఎస్ నాయకులు కడారి పెద్దయ్య పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ అన్నారు. గ్రామాలలోని అభివృద్ధి చేయకుండా కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకుల పై దాడులు చేస్తున్నారని అన్నారు. దాడికి గురైన కడారి పెద్దయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించారు. వచ్చే రోజులు తెలంగాణలో బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us