Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: విశాఖ సెంట్రల్ జైలు అధికారులు వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ మీడియాకు లేఖ రాసిన రౌడీ షీటర్ ఉలవల రాజేష్, మీర్జాఖాన్

India | Aug 6, 2025
విశాఖ సెంట్రల్ జైలు అధికారులు తనను వేధిస్తున్నారంటూ మాజీ ఎంపీ ఎంవీబీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు ఉలవల రాజేష్, మరొక ఐదు మీర్జా కాంతో కలిసి మీడియాకు లేఖను విడుదల చేశాడు. ఈ లేఖలో సంచలన ఆరోపణలు చేశాడు. జైలు సూపర్ అంటే మహేష్ బాబు డిప్యూటీ సూపరింటెండెంట్ సాయి ప్రవీణ్ లు తనను వేధిస్తున్నారని పేర్కొన్నాడు. సెల్ఫోన్ సిగ్నల్ వచ్చే బ్లాక్ వద్ద తనను బంధించి మొబైల్ వినియోగించినట్లు తనపై తప్పుడు సాక్షాలు సృష్టించారని, గతంలో జైలు అధికారుల వ్యవహారాలపై జడ్జికి ఫిర్యాదు చేసినందుకే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని లేఖలో పేర్కొన్నాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us