Download Now Banner

This browser does not support the video element.

జాతీయ మహిళా సదస్సులో మహిళల సమస్యలను చర్చిస్తాం: పురందరేశ్వరి

India | Sep 13, 2025
తిరుపతిలో రెండు రోజులపాటు జరగనున్న జాతీయ మహిళా సాధికారిక సదస్సు ఏర్పాట్లను పార్లమెంటరీ మహిళా సహీ కార్యక్రమం చైర్పర్సన్ పురందరేశ్వరి పరిశీలించారు శ్రీవారి పాదాల సొంత జాతీయ సదస్సు జరగడం సంతోషంగా ఉండని దివంగత నేత ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించారని వివరించారు ఈ సదస్సులో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామని ఆమె అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us