Download Now Banner

This browser does not support the video element.

మందపల్లి శనీశ్వర స్వామిని దర్శించుకున్న ప్రముఖ సినీ గాయకుడు మనో

Kothapeta, Konaseema | Aug 4, 2025
కొత్తపేట మండలం మందపల్లిలోని శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయాన్ని సోమవారం ప్రముఖ గాయకుడు మనో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనాలు, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us