Download Now Banner

This browser does not support the video element.

వరదయ్యపాలెం సింగల్ విండో చైర్మన్ గా నందకిషోర్

India | Sep 11, 2025
వరదయ్యపాలెం సింగిల్ విండో చైర్మన్ గా నందకిషోర్ వరదయ్యపాలెం మండల సింగల్ విండో ఛైర్మన్గా నందకిషోర్ రెడ్డిని టీడీపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. మండలంలో పార్టీ పట్టిష్టత, అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా CM చంద్రబాబు అవకాశం ఇచ్చినట్లు పలువురు ఆ పార్టీ నాయకులు తెలిపారు. సింగిల్ విండో అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us