Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: మోడీ నాయకత్వంలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుదల BJP జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి

Khammam Urban, Khammam | Sep 13, 2025
తెలంగాణ విమోచన దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుందని ఆ పార్టీ జాతీయ నాయకుడు, తమిళనాడు–తెలంగాణ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ వేడుకలకు రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us