Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: గణేష్ నిమజ్జనం సందర్భంగా ఉమ్మేడ బ్రిడ్జి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా సిపి సాయి చైతన్య

Armur, Nizamabad | Aug 30, 2025
గణేష్ నిమర్జనం సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నందిపేట్ మండలంలోని ఉమ్మేడ శివారులో గల బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జన ఏర్పాటు స్థలాన్ని నందిపేట్ ఎస్సై శ్యామ్ రాజు తో కలిసి శనివారం సాయంత్రం 5: 45 పరిశీలించారు. బ్రిడ్జి వద్ద భద్రత ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ ప్రజల రాకపోకలు నిమజ్జనం కోసం ఏర్పాటు చేస్తున్న క్రేన్లను లైటింగ్ వైద్య సదుపాయాలను పరిశీలించారు. నందిపేట్ ఎస్సై శ్యామ్ రాజ్ కు పలు సూచనలు సలహాలను చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us