Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: రైతన్నకి యూరియాను సరఫరా చేసి రైతు కష్టాలను తీర్చాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన ఏఐకేఎస్ నాయకులు

Armur, Nizamabad | Sep 11, 2025
రైతాం గానికి యూరియాను సరఫరా చేసి రైతు కష్టాలను తీర్చాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు గురువారం మధ్యాహ్నం 3:40 ఆర్మూర్ తహసిల్దార్ తో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం యూరియా ఎరువులను వెంటనే సరఫరా చేయాలని రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us