Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: ప్రజావాణి దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

Nagarkurnool, Nagarkurnool | Aug 25, 2025
జిల్లాలోని ప్రజల సమస్యలపై అధికారులు మరింత సత్వర చర్యలు తీసుకోవాలని ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ వారి సమస్యలను పరిశీలించి పరిష్కార మార్గాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బాదాబత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 39 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us