Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: అవినీతిని ప్రశ్నిస్తే దాడి చేస్తారా..?- కలెక్టర్ కి శ్రీనివాసులు రెడ్డీ పిర్యాదు

India | Aug 11, 2025
మైపాడు లో పంచాయతీ నిధుల దుర్వినియోగం పై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించిన తనపై కొందరు దాడి చేశారని శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన రౌడీలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సోమవారం సాయంత్రం మూడు గంటలకు డిమాండ్ చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us