శ్రీకాకుళం జిల్లా,పోలాకి మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు 21 మంది మత్స్యకారులకు 50% రాయితీతో 32 లక్షల 19 వేల రూపాయల విలువైన వేట పరికరాలను ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి అందజేశారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు, అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు..