Download Now Banner

This browser does not support the video element.

నరసరావుపేటలోని ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు

Narasaraopet, Palnadu | Aug 30, 2025
ఎరువులను అధిక ధరలకు విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అరుణ్బాబు హెచ్చరించారు. నరసరావుపేటలోని ఎరువుల దుకాణాలను ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో మధులత, విజిలెన్స్ అధికారులతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో స్టాక్ రిజిస్టర్ను, బిల్ బుక్స్ను పరిశీలించారు. యూరియా నిల్వల్లో తేడా ఉన్నందున 108 బస్తాల అమ్మకాలను నిలిపివేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us