Download Now Banner

This browser does not support the video element.

ద్వారకాతిరుమలలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకరాజు ఆధ్వర్యంలో వైసిపి నుంచి టిడిపిపార్టీలోకి భారీగా చేరికలు

Eluru Urban, Eluru | Jun 14, 2025
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో వైసిపి నుండి భారీగా టిడిపిలో చేరికలు జరిగాయి. శనివారం సాయంత్రం 4గంటలకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సమక్షంలో కొమ్మర, కోడిగుడెంకు చెందిన మాజీ సర్పంచ్ తాండ్ర సురేష్ బాబు వారితోపాటు సుమారు 200 మంది టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.వారికి ఆహ్వానించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
Read More News
T & CPrivacy PolicyContact Us