Download Now Banner

This browser does not support the video element.

వన్నపల్లి చెరువులో మహిళ మృతదేహం లభ్యం

Puttaparthi, Sri Sathyasai | Aug 24, 2025
శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండలం వన్నపల్లి చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలికి దాదాపు 60ఏళ్లు ఉంటాయన్నారు. హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us