Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: రైతులకు సకాల సమయానికి యూరియాను అందించాలి :బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి

Nalgonda, Nalgonda | Sep 8, 2025
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో యూరియా కొత్త తీర్చాలని సోమవారం రాస్తారోకోను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన బ్లాక్ మార్కెట్ తరలిపోతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే తిరుగుబాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సకాల సమయానికి యూరియాను అందించకపోతే రైతాంగం తిరుగుబాటు చేస్తారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us