Download Now Banner

This browser does not support the video element.

ఒంగోలు పట్టణంలో జరిగిన వినాయక చవితి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఒడా చైర్మన్ షేక్ రియాజ్

Ongole Urban, Prakasam | Sep 11, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గురువారం జరిగిన వినాయక చవితి వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ప్రకాశం జిల్లా ఒడా చైర్మన్ షేక్ రియాజ్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం, వారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేష్ కమిటీ సభ్యులు ఇరువురిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us