పాణ్యం నియోజకవర్గం, మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్-డే కార్యక్రమంలో అన్ని మండలాల నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించి, తక్షణమే ఆయా సమస్యలను పరిష్కరించి,మిగిలిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించేందుకు వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గ్రీవెన్స్-డే కార్యక్రమాన్ని మండల ప్రజలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవచాలని తెలిపారు.