Download Now Banner

This browser does not support the video element.

నరసరావుపేట పట్టణంలో బార్ లైసెన్సు లాటరీలో పాల్గొన్న కలెక్టర్ అరుణ్ బాబు

Narasaraopet, Palnadu | Aug 30, 2025
పల్నాడు జిల్లాలో కొత్తగా 54 బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పల్నాడు జిల్లా నరసారావు పేటలోని కలెక్టరేట్లో అరుణ్ బాబు చేతుల మీదుగా లాటరీ ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా 49 ఓపెన్ క్యాటగిరీకి 5 గీత కార్మికులకు కేటాయించినట్లు జిల్లా ఎక్స్చేంజ్ అధికారి మణికంఠ తెలిపారు. మున్సిపాలిటీలలో వార్షిక ఫీజు 55 లక్షలు నగర పంచాయతీల్లో 35 లక్షల ఉంటుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us