Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: జాతీయ రహదారి 65 పెద్దాపూర్ వద్ద పల్టీలు కొట్టిన ఆటో ప్రయాణికులకు గాయాలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Sangareddy, Sangareddy | Aug 30, 2025
సదాశివపేట మండలం పెద్దాపూర్ జాతీయ రహదారిపై ఒక ఆటో పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు ఆటోను పక్కకు తీసి, గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us