Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: విశ్వ మానవతావాది మదర్ తెరిసా : రాజారాం ప్రకాష్ .

Wanaparthy, Wanaparthy | Aug 26, 2025
మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మానవతా మూర్తి మదర్ తెరిసా 115 వ జయంతిని మహనీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ నిస్సహాయులకు నిరుపేదలకు అని పంచిన దైవదూత మానవతా మూర్తి మదర్ తెరిసా ను కొనియాడారు ఆమె చూపిన సేవాభావం మనందరికీ ఉండాలని అన్నారు. వనపర్తి జిల్లా కవులు కళాకారులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us