Download Now Banner

This browser does not support the video element.

కొప్పాకలోని చెరువులో గేదెలను కడిగేందుకు దిగిన వ్యక్తి నీట మునిగి మృతి, వివరాలు సేకరిస్తున్న పెదవేగి పోలీసులు

Eluru Urban, Eluru | Aug 23, 2025
చెరువులో గేదెలను కడిగేందుకు దిగిన వ్యక్తి నీట మునిగి మృతిచెందిన ఘటన పెదవేగి కొప్పాకలో శనివారం వెలుగుచూసింది. మృతుడు సాయిబాబా కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం గేదలు మేపేందుకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదు. శనివారం కొప్పాక చెరువులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్బడీని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us