Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: తెలంగాణ రాష్ట్రంలో 17 వేల కేసులు పెండింగ్ - రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీనివాసరావు

Alampur, Jogulamba | Aug 22, 2025
తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్లు లేకపోవడంతో సుమారు 17వేల కేసులు పెండింగ్లో ఉన్నట్లు కమిషనర్లు శ్రీనివాసరావు, భూపాల్,వైష్ణవి తెలిపారు.ఈ సందర్భంగా వారు శ్రీ జోగులాంబ ఆలయం నందు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us