Download Now Banner

This browser does not support the video element.

జాజిరెడ్డి గూడెం: జాజిరెడ్డిగూడెం మండలంలోని గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి: ఎస్సై సైదులు

Jaji Reddi Gudem, Suryapet | Aug 24, 2025
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎస్సై సైదులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల నిబంధనలకు కచ్చితంగా పాటించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల నిర్వాహకులు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us