Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: యాడికిలో అదనపు కట్నం కోసం తస్మియా ఆఫ్రిన్ అనే మహిళను వేధిస్తున్న ఘటనలో భర్త, అత్తమామలపై కేసు నమోదు

India | Oct 1, 2025
యాడికి మండల కేంద్రానికి చెందిన తస్మీయా ఆఫ్రిన్ ను అదనపు వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్న ఆమె భర్త ఖాదర్ బాషా తో పాటు అత్తమామలపై సీఐ వీరన్న బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. తస్మీయా ఆఫ్రిన్ -ఖాదర్ భాషా కు ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కొంత బంగారు, నగదు కట్నంగా ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. ఆఫ్రిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us