Download Now Banner

This browser does not support the video element.

వేపాడ మండలం నీలకంఠ రాజాపురం లో మహిళా మెడలో గొలుసు లాక్కుని వెళ్లిన దొంగ కేసు నమోదు చేసుకున్న వల్లంపూడి ఎస్ఐ సుదర్శన్

Vizianagaram Urban, Vizianagaram | Sep 13, 2025
వేపాడ మండలం నీలకంఠ రాజాపురం దోపిడి దొంగ శుక్రవారం రెచ్చిపోయాడు.లెక్కల వెంకటలక్ష్మి తన తల్లితో కలిసి పొలంలో గడ్డి కోసుకొని వస్తుండగా రైవాడ కాలువ గట్టు వద్ద ముఖానికి మాస్క్ వేసుకొని ఉన్న దుండగుడు ఆమె మెడలో ఉన్న తులం ఉన్నారా బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకుని వల్లంపూడి ఎస్సై సుదర్శన్ పరిశీలించి కేసు నమోదు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us