Download Now Banner

This browser does not support the video element.

కలవపాముల లో నకిలీ ఎరువుల యజమానులు అరెస్ట్

Machilipatnam South, Krishna | Aug 26, 2025
కంకిపాడు ఇంచార్జ్ సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం, ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో నకిలీ అనుమతి పత్రాలను సృష్టించి అక్రమంగా ఎరువుల దుకాణం నడుపుతున్న దూబామాలపల్లికి చెందిన కలవపాముల దిలీప్, కలవపాముల పవన్ కుమార్ అనే ఇద్దరిని మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్ బాబు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us