Download Now Banner

This browser does not support the video element.

ప్రొద్దుటూరు: ఆర్యవైశ్య సభ ఎన్నికలపై కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు

Proddatur, YSR | Sep 11, 2025
ఆర్యవైశ్య సభ ఎన్నికలపై కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చిందని న్యాయవాది నాగ రాజేష్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు పట్టణం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సభ 2025 -- 28 సంవత్సరం నూతన కార్యవర్గ ఎన్నికకు సంబంధించి అవకతవకలు జరిగాయని జిల్లా కోర్టుకు వెళ్లామని తెలిపారు. ఈ మేరకు నూతన కార్యవర్గం ఎక్కడా అధికారికంగా ప్రకటించుకోరాదని తీర్పు చెప్పిందన్నారు. అలాగే 24 వర్గాలలో ఏ వర్గంలోనూ కొత్త సభ్యులను, ఓటర్లను చేర్చరాదన్నారు. ఆడిటర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదుల వర్గంలో ఫేక్ ఓటర్లు వున్నారని కోర్టు దృష్టికి తేవడంతో ఆ వర్గానికి
Read More News
T & CPrivacy PolicyContact Us