Download Now Banner

This browser does not support the video element.

ముంజలూరు గ్రామంలో డ్రోన్తో పురుగుమందు పిచికారి

Machilipatnam South, Krishna | Aug 21, 2025
ముంజలూరు గ్రామంలో వ్యవసాయ రంగంలో పెరుగుతున్న సాంకేతికత రైతులకు మేలు చేస్తోంది. యంత్ర పరికరాల వాడకంతో శ్రమ, ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది. ఈ క్రమంలో, ముంజలూరు గ్రామానికి చెందిన రైతు బాలాజీ తన పంటకు డ్రోన్ సాయంతో పురుగుమందు పిచికారీ చేశారు. డ్రోన్తో ఎకరాకు కేవలం రూ.250 నుంచి రూ.300 వరకు ఖర్చు అవుతుందని, శారీరక శ్రమ కూడా గణనీయంగా తగ్గుతుందని ఆయన తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us