Download Now Banner

This browser does not support the video element.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోంది: వైసిపి చిత్తూరు ఇంచార్జ్ విజయానంద రెడ్డి

Chittoor Urban, Chittoor | Aug 23, 2025
కూటమీ ప్రభుత్వం ఇచ్చిన హామీల నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నదని వైఎస్ఆర్సిపి చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ ఎంసీ విజయానంద రెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని 44వ డివిజన్లో రీ కాలింగ్ చంద్రబాబు వార్డ్ ఇంచార్జి అల్తాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం సి విజయానంద రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని ముఖ్యంగా తల్లికి వందనం అర్హులైన వారికి ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఉచిత గ్యాస్ సిలిండర్, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి 18 వేల రూపాయల ఇస్తామని మోసం
Read More News
T & CPrivacy PolicyContact Us