Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన కాలంలో తలారి రంగయ్య ఒక్క గ్రామంలో కూడా పర్యటించలేదు: కూరాకులపల్లిలో ఎమ్మెల్యే సురేంద్రబాబు

Kalyandurg, Anantapur | Sep 1, 2025
మాజీ ఎంపీ తలారి రంగయ్య పై కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ధ్వజమెత్తాడు. ఐదేళ్ల ఎంపీగా పనిచేసిన తలారి రంగయ్య ఒక్క గ్రామంలో కూడా పర్యటించలేదని ఆరోపించారు. కంబదూరు మండలం కూరాకులపల్లిలో సోమవారం సీఎంగా చంద్రబాబు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రంగయ్య ఒక్క ప్రజా సమస్యను కూడా పరిష్కరించలేదన్నారు. రంగయ్య అబద్ధాలు చెప్పడంలో దిట్ట అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us