Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: బిఆర్ఎస్ కార్యకర్తలపై కావాలని కుట్రలు చేస్తున్నారు:మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

Nalgonda, Nalgonda | Sep 8, 2025
నల్లగొండ పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అనంతరం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని అన్నారు. అన వసరమైన గొడవలను చేయవద్దని అక్రమ కేసులు పెడితే సహించేది లేదని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us