Download Now Banner

This browser does not support the video element.

గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో ముక్తేశ్వరం కాజ్వేపై యధావిధిగా రాకపోకలు

India | Sep 7, 2025
ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలు నేపథ్యంలో గోదావరి నదికి వరదనీరు పోటెత్తడంతో అయినవిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్వే గత కొన్ని రోజుల క్రితం వరద ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో వీరవల్లిపాలెం, అయినవిల్లి లంక వంటి లంక ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధవలేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో కాజ్వేపై వరద నీరు తొలగి స్థానికులు ఆదివారం రాకపోకలు సాగిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us