Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: కమలాపురం : వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి - సిఐ రోషన్, ఎస్ఐ విద్యాసాగర్

India | Aug 22, 2025
వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని శుక్రవారం కడప జిల్లా కమలాపురం సిఐ రోషన్, ఎస్సై విద్యాసాగర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.నిమజ్జనం నిమిత్తం వెళ్ళే ప్రతి వాహనానికి రికార్డు ఖచ్చితంగా ఉండాలన్నారు. నిమజ్జనం దగ్గర చిన్నపిల్లలను తీసుకెళ్ళ వద్దని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us