Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: జింకలపల్లి స్టేజీ సమీపంలో ఆగివున్నా ఆర్టీసీ బస్సు ను డికొన్న లారీ...ప్రయాణికుడు మృతి

Alampur, Jogulamba | Aug 28, 2025
ఎర్రవల్లి మండల పరిధిలోని జింకలపల్లి స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను లారీ వెనకాల నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో వెనక సీట్లో కూర్చున్న ధీరజ్ అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ మూత్ర విసర్జన కోసం నిలపగా వెనకాల నుంచి అతివేగంగా లారీ వచ్చి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us