Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ఉండ్రాజువరంలో మద్యం డబ్బులు కోసం తండ్రి పై దాడి చేసిన కొడుకు :చికిత్స పొందుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి కేసు నమోదు

India | Aug 28, 2025
మద్యం డబ్బులు కోసం తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘటనలో గాయాల పాలైన 65 సంవత్సరాలు వయసు కలిగిన ముసలయ్య చికిత్స పొందుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఉండ్రాజవరం పోలీసులు గురువారం విలేకరులకు తెలిపారు ఈనెల 26వ తేదీన ఉండ్రాజవరం దమ్మెను గ్రామంలో జరిగిన ఈ ఘటనలో తండ్రిపై దాడి చేసిన సుధాకర్ ఈ ఘటనలో గాయాల పాలైన ముసలయ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us