Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: వేముల స్టేజి సమీపంలో రోడ్డు దాటుతుండగా బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Alampur, Jogulamba | Sep 8, 2025
ఎర్రవల్లి మండల పరిధిలోని వేముల స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది .
Read More News
T & CPrivacy PolicyContact Us