Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: రైతులను రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 3, 2025
రైతులను రాష్ట్ర ప్రభుత్వం నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొండ జ్యోతి ఆరోపించారు భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం అనే ఉద్దేశించి బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us