Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: రెబ్బెన సాంఘిక సంక్షేమ గురుకులంలో ఫుడ్ పాయిజన్ తోనే విద్యార్థులకు అస్వస్థత: OU.BRSV రాష్ట్ర విద్యార్థి కార్యదర్శి

Asifabad, Komaram Bheem Asifabad | Aug 24, 2025
రెబ్బెన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత 25 రోజుల క్రితం ముగ్గురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారని OU,BRSV రాష్ట్ర విద్యార్థి కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజన్ జరిగి 25 రోజులు గడుస్తున్నప్పటికీ గురుకులం ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు.జిల్లా అధికారులకు విద్యార్థి సంఘాలు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా స్పందించకపోవడం బాధాకరమన్నారు. గురుకులంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఫుడ్ పాయిజన్ జరిగిందని ఆయన పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us