Download Now Banner

This browser does not support the video element.

జనగాం: కాళోజీ జయంతి సందర్భంగా DCP కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన డిసిపి రాజమహేంద్ర నాయక్

Jangaon, Jangaon | Sep 9, 2025
కాలోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని డిసిపి కార్యాలయంలో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి డీసీపీ రాజమహేంద్ర నాయక్ పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం డిసిపి మాట్లాడుతూ తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు రాసి ప్రజలను చైతన్యపరిచిన గొప్ప ప్రజాకవి కాలోజీ అని కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us