Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: కూకట్పల్లిలో సహస్ర హత్య కేసు వివరాలను వెల్లడించిన బాలనగర్ డిసిపి సురేష్ కుమార్

Medchal, Medchal Malkajgiri | Aug 23, 2025
కూకట్పల్లిలో సహస్ర హత్య కేసు వివరాలను సైబరాబాద్ కమిషనరేట్ లో బాలనగర్ డిసిపి సురేష్ కుమార్ వెల్లడించారు. నిందిత మైనర్ బాలుడు నెలరోజుల క్రితమే చోరీ ఎలా చేయాలనీ పేపర్ పై రాసుకున్నట్లు వారు వెల్లడించారు. సహస్ర ఇంట్లో ఉన్న బ్యాటర్ ను దొంగతనం చేసేందుకు వెళ్లిన తర్వాతే ఈ హత్య జరిగిందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us