Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని అఖిల పక్షం ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహణ

Alampur, Jogulamba | Sep 12, 2025
అయిజ మండల కేంద్రంలోని అఖిల పక్షం ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా అయిజ మున్సిపాలిటీ కేంద్రాన్ని రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ కృషి చేస్తున్నట్లు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి తెలిపారు.ప్రతి ఒక్కరు సమిష్టిగా నూతన రెవిన్యూ డివిజన్ కోసం కృషి చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us